పర్వతంలో చిక్కుకున్న పౌరులు.. ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్
- February 03, 2023
ఒమన్: ముసందమ్ గవర్నరేట్లోని ఖసాబ్ విలాయత్లోని పర్వతంలో చిక్కుకున్న ముగ్గురు పౌరుల కోసం ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహించింది. బాధితులను గుర్తించి రక్షించారు. వారికి అవసరమైన చికిత్స నిమిత్తం ఖాసబ్ ఆసుపత్రికి తరలించారు. దేశంలోని పౌరులు, నివాసితులకు సుల్తాన్ సాయుధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర విభాగాలు అందించే సేవలు, రెస్క్యూ ఆపరేషన్లు సేవల ఫ్రేమ్వర్క్లో వస్తుందని ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







