టర్కీ-సిరియాలో 7900 మార్కు దాటిన భూకంప మరణాలు
- February 08, 2023
అంకారా: టర్కీ, సిరియాలో సోమవారం సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య కనీసం 7,926 కు పెరిగింది. టర్కీలో కనీసం 5,894 మంది మరణించగా.. 34,810 మంది గాయపడ్డారని టర్కీ వైస్ ప్రెసిడెంట్ ఫుట్ ఆక్టే తెలిపారు. వాయువ్య సిరియాలో మృతుల సంఖ్య 1,220కి పెరిగిందని, అదే సమయంలో 2,600 మంది గాయపడ్డట్లు సిరియన్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ 10 దక్షిణ ప్రావిన్స్లలో మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం