టర్కీ-సిరియాలో 7900 మార్కు దాటిన భూకంప మరణాలు
- February 08, 2023
అంకారా: టర్కీ, సిరియాలో సోమవారం సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య కనీసం 7,926 కు పెరిగింది. టర్కీలో కనీసం 5,894 మంది మరణించగా.. 34,810 మంది గాయపడ్డారని టర్కీ వైస్ ప్రెసిడెంట్ ఫుట్ ఆక్టే తెలిపారు. వాయువ్య సిరియాలో మృతుల సంఖ్య 1,220కి పెరిగిందని, అదే సమయంలో 2,600 మంది గాయపడ్డట్లు సిరియన్ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ 10 దక్షిణ ప్రావిన్స్లలో మూడు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







