బహ్రెయిన్ లో కొత్త ఈడబ్ల్యుఏ కస్టమర్ సర్వీస్ సిస్టమ్ ప్రారంభం
- February 08, 2023
బహ్రెయిన్: కొత్తగా అప్డేట్ చేయబడిన కస్టమర్ సర్వీస్ సిస్టమ్ను విజయవంతంగా ప్రారంభించినట్లు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (EWA) ప్రెసిడెంట్ కమల్ బిన్ అహ్మద్ మహమ్మద్ ప్రకటించారు. ఇది EWA అభివృద్ధి వ్యూహంలో భాగమని, అధిక నాణ్యత, సామర్థ్యంతో వినియోగదారులకు అందించే సేవల అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కొత్త వ్యవస్థకు విజయవంతంగా మారిన తర్వాత, అన్ని ఛానెల్లలో EWA అన్ని ఎలక్ట్రానిక్ సేవలను పునఃప్రారంభిస్తామని బిన్ అహ్మద్ ప్రకటించారు. వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందించడంతో పాటు, కొత్త వ్యవస్థ ఏకీకృతం చేసేందుకు కొత్త సిస్టమ్ వీలు కల్పిస్తుందన్నారు. స్పష్టమైన బిల్లులను జారీ చేయడం, కస్టమర్లకు మరింత ఖచ్చితమైన సమాచార డెలివరీని కొత్త సిస్టమ్ మెరుగుపరిచిందని తెలిపారు. అలాగే అధిక సామర్థ్యంతో కస్టమర్లకు అన్ని సేవలను అందించడాన్ని సులభతరం చేయడానికి పని వేగాన్ని వేగవంతం చేస్తుందని EWA ప్రెసిడెంట్ కమల్ బిన్ అహ్మద్ మహమ్మద్ తెలిపారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం