జకార్తాలోని సుమత్రా ద్వీపంలో భూకంపం ..
- May 02, 2016
ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భూకంపం సంభవించింది. లాంపంగ్ ప్రావిన్స్లో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు ఇండోనేషియా వాతావరణ శాఖ వెల్లడించింది. ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు వెల్లడించారు. టాంగామస్ పట్టణం లో 23కి.మీ.ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. ఇండోనేషియా ప్రాంతానికి భూకంపాల ప్రమాదం ఎక్కువ, ఇక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి.
తాజా వార్తలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!









