ఖతార్ లో అగ్ని ప్రమాదం..ఆంధ్ర కార్మికుడి మృతి
- June 19, 2015
ఖతార్ అల్ అజీజీయా పట్టణంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరినట్లు తెలుస్తోంది..ఈ ప్రమాదం లో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల కేంద్రంలోని కుమ్మరపుంట వీధికి చెందిన శ్రీరెడ్డి శ్రీనివాస్ అనే ప్రవాసా కార్మికుడు మరణించినట్లు సమాచారం..గత రాత్రి జరిగిన అగ్నిప్రమాదంతో శ్రీనివాస్ మరణించినట్లు అక్కడి అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు..
--యం.వాసుదేవ రావు( మాగల్ఫ్ ప్రతినిధి, బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







