టర్కీ, సిరియాలో 35వేలు దాటిన మృతుల సంఖ్య
- February 13, 2023
యూఏఈ: టర్కీ, సిరియాలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.కూలిన భవన శిథిలాలను తొలగిస్తున్న కొద్ది శవాలు బయటపడుతున్నాయి. మరోపక్క ప్రాణాలతో మరికొందరు బయటపడుతున్నారు. భూకంపంలో మరణించిన వారి సంఖ్య 35,000 కు చేరుకుంది. ఈ క్రమంలో కొన్ని దేశాలు తమ సహాయక చర్యలను ముగించి స్వదేశాలకు చేరుకుంటున్నాయి. గత సోమవారం 7.8 తీవ్రతతో సంభవించిన ప్రకంపనల కారణంగా టర్కీలో 31,643 మంది, సిరియాలో 3,581 మంది మరణించారని అధికారులు, వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







