నకిలీ సందేశాల వ్యాప్తి.. హెచ్చరించిన అంతర్గత మంత్రిత్వ శాఖ
- February 15, 2023
కువైట్: నకిలీ సందేశాల వ్యాప్తిపై కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ అలెర్టయింది.ఫేక్ ప్రకటనల పట్ల ప్రజలు, నివాసితులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓ రోడ్డుపై ఉన్న మెసేజ్ బోర్డుకు సంబంధించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మెసేజ్ పై మంత్రిత్వ శాఖ స్పందించింది. అది ఫేక్ మెసేజ్ అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ ఫేక్ మెసేజ్ పంపిన వారిని సైబర్ సెల్ పంపినవారిని ట్రాక్ చేస్తుందని పేర్కొంది. అదే సమయంలో నకిలీ వార్తలను ప్రచురించిన వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ రోడ్డుకు సంబంధించి మంత్రిత్వ శాఖ ఒరిజినల్, నకిలీ వార్తల స్క్రీన్షాట్లను ప్రచురించింది.
తాజా వార్తలు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్వర్క్లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!







