చంద్రబాబుతో మలేషియా పారిశ్రామికవేత్తల సమావేశమయ్యారు..

- May 03, 2016 , by Maagulf
చంద్రబాబుతో మలేషియా పారిశ్రామికవేత్తల సమావేశమయ్యారు..

 ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం చంద్రబాబుతో మలేషియా పారిశ్రామికవేత్తల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మలేషియా సహకారంతో హైదరాబాద్‌లో టౌన్‌షిప్‌ నిర్మించామని చెప్పారు. అమరాతి నిర్మాణానికి మలేషియా సహకారం అందించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు 26 దేశాలు ముందుకొచ్చాయని, పరిశ్రమల ఏర్పాటుకు త్వరగా అనుమతులు ఇస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, మలేషియా మంత్రి మహ్మద్‌ హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com