చంద్రబాబుతో మలేషియా పారిశ్రామికవేత్తల సమావేశమయ్యారు..
- May 03, 2016
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం చంద్రబాబుతో మలేషియా పారిశ్రామికవేత్తల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మలేషియా సహకారంతో హైదరాబాద్లో టౌన్షిప్ నిర్మించామని చెప్పారు. అమరాతి నిర్మాణానికి మలేషియా సహకారం అందించాలని కోరారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు 26 దేశాలు ముందుకొచ్చాయని, పరిశ్రమల ఏర్పాటుకు త్వరగా అనుమతులు ఇస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, మలేషియా మంత్రి మహ్మద్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







