279 మంది సౌదీ మహిళా గ్రాడ్యుయేట్ల పాసింగ్ అవుట్ పరేడ్
- February 23, 2023
రియాద్: పాస్పోర్ట్ ఇన్స్టిట్యూట్ నుంచి 279 మంది సౌదీ మహిళా రిక్రూటర్ల గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఘనంగా జరిగింది. ఇంటీరియర్ మినిస్టర్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఆధ్వర్యంలో జరిగి ఈ పాసింగ్ అవుట్ పరేడ్ కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) లెఫ్టినెంట్ జనరల్ సులైమాన్ అల్-యాహ్యా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రాడ్యుయేషన్ వేడుకలో ఐదవ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ లో భాగంగా సౌదీ రిక్రూట్ గ్రాడ్యుయేట్లు సైనిక కవాతును ప్రదర్శించారు. సైనిక కవాతులో భాగంగా భద్రతా విభాగంలో తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ వేడుకలో లెఫ్టినెంట్ జనరల్ అల్-యాహ్యా పాల్గొని రిక్రూట్ అయిన వారికి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ తరఫున శుభాకాంక్షలను తెలియజేశారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు