టర్కీ నుండి బయలుదేరిన సౌదీ రెస్క్యూ టీమ్
- February 24, 2023
అంకారా : భూకంపం బాధితుల కోసం సేవలు అందించిన సౌదీ సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ రెండు వారాల తర్వాత టర్కీ నుంచి బయలుదేరింది. రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా సౌదీ సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. టర్కీలో భూకంపం కారణంగా నష్టపోయిన వారికి సహాయం చేయడంలో బృందం విజయం సాధించింది. ఈ భూకంపంలో 43,000 మందికి పైగా మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు.
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్కు అనుబంధంగా ఉన్న బృందంలో సైనికులు, వైద్యులు, మెయింటెనెన్స్ టెక్నీషియన్లు, K9 సూపర్వైజర్లు, ఇంజనీర్లు, పారామెడిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ టెక్నీషియన్లతో పాటు సెక్యూరిటీ మరియు సేఫ్టీ స్పెషలిస్ట్లు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









