తెలంగాణా ప్రభుత్వం మరి అభయం ఇస్తుందా?
- May 04, 2016
కడప జిల్లా, గాలివీడు మం, ఏగువగోట్టివీడు కు చెందిన వండాడి కదలమ్మ అనే భర్త లక్ష్మయ్య అనారోగ్యంతో వుండటంతో తమకున్న ఆడబిడ్డలను, కుటుంబాన్ని పోషించుకోనేందుకు మస్కట్ లో ఇంటిపనుల నిమిత్తం ఒ సంవత్సరం క్రితం రాయచోటి కి చెందిన ఖాదర్ బాషా సహయంతో 60 వేల వరకు వెచ్చించి వెళ్లింది. పోయినప్పటి నుండి ఒక రూపాయి కూడ ఇంటి ఖర్చులకు పంపలేదు. అక్కడకి వెళ్లిన తరువాత ఒ నేలలో ఇంటికి రేండు సార్లు పదకొండు నేలల నుంచి ఒక్క ఫొన్ కాల్ చేయకపోవడంతో కి అమే ఈలోకంలో వుందో అనుకున్నారు కుటుంబసభ్యులు తరుణంలో వాట్సప్ లో కదలమ్మ ఫోటో తో పాటు ఒ వాయిస్ క్లిప్ హల్చల్ చేస్తోంది. కదలమ్మ మస్కట్ లోని ఏంబసి లో వుందని ఇండియాకు రావడానికి తన దగ్గర ఏలాంటి కాగితాలు లేవని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని మరో తెలుగు మహిళ సందేశాన్ని ఇచ్చింది. కదలమ్మ కఫిల్ అమేను కొట్టడం వల్ల తలకు గాయమైంది. దీంతో కదలమ్మ కఫీల్ ఇల్లు వదిలి ఏంబస్సి చేరుకుంది. పాస్ పోర్టు కఫిల్ దగ్గర వుండటంతో ఇటు స్వదేశానికి రాలేక, అటు మస్కట్ లో వుండలేక నానా ఇబ్బందులు ఏదుర్కోంటుంది. ప్రభుత్వం స్పందించి కదలమ్మ భారత్ కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







