‘విరూపాక్ష’పై అంచనాలు అలా ఇలా లేవుగా.!
- February 28, 2023
యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ నుంచి వస్తున్న చిత్రం ‘విరూపాక్ష’. డిఫరెంట్ కంటెంట్తో రూపొందుతోన్న చిత్రమిది. సుకుమార్ అందించిన కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకుడు.
కాగా, గ్లింప్స్తోనే ఆడియన్స్లో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ‘విరూపాక్ష’. మార్చి 1న టీజర్ రిలీజ్ చేయనున్నారు. టీజర్పై అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో తేజు డూప్స్ లేకుండా చేసిన స్టంట్ సీన్స్ సినిమాకి హైలైట్గా వుండబోతున్నాయట. అలాగే, సినిమాపైనా అంచనాలు బాగా వున్నాయ్. ఏప్రిల్ 21న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టీజర్ తర్వాత వరుసగా సినిమా గురించి అప్డేట్స్ ఇవ్వబోతున్నాం.. అంటూ తేజు ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్కి అప్డేట్ ఇచ్చాడు. చూడాలి మరి, ‘విరూపాక్ష’గా తేజు బౌన్స్ బ్యాక్ అవుతాడేమో.!
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









