ఎతిహాడ్ విమానం వత్తిడి గురి కావడంతో జకార్త లో 31 మంది గాయపడ్డారు
- May 04, 2016
ఎతిహాడ్ విమానయాన సంస్థకు చెందిన ఒక విమానం ఇండోనేషియన్ రాజధాని జకార్తాలో భూమి పైకి దిగేందుకు సిద్ధం అయ్యే సమయంలో విమానంలో ఒక ఆకస్మిక అల్లకల్లోలం ఎదుర్కొంది ఈ ఆకస్మిక పరిణామంలో అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారని యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ యొక్క జాతీయ విమానయాన సంస్థ చెప్పారు.
ఎతిహాడ్ ఎయిర్వేస్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం అబూ ధాబీ విమానం ఇ వై 474 సుకర్ణో హట్టా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ 45 నిమిషాల ముందు "తీవ్రమైన మరియు ఊహించని అల్లకల్లోలం " ఏర్పడిందని అన్నారు .
ఎట్టకేలకు విమానం సురక్షితంగా దిగింది కానీ 31 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అలాగే తొమ్మిది మందిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాద తీవ్రతను వివరాలు ఇంకా తెలియజేయలేదు . ఈ అల్లకల్లోలం కారణంగా విమానంలోని క్యాబిన్ నిల్వ డబ్బాలు పాడు చేసినంత తీవ్రంగా ఉంది అని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







