80 మిస్సైళ్లతో ఉక్రెయిన్ పై రష్యా దాడి..
- March 09, 2023
కీవ్: ఉక్రెయిన్ మరోసారి రష్యా దాడిచేసింది. దాదాపు 80 క్షిపణులతో తాజాగా దాడి చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఉక్రెయిన్ పై రష్యా పెను దాడి చేసింది. దీంతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరైంది. రాత్రికి రాత్రే ఆ మిస్సైళ్లను వదిలినట్లు తెలుస్తోంది. తాజాగా మిస్సైల్ అటాక్ లో 9 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. జపొరిజియా న్యూక్లియర్ ప్లాంట్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
కాగా, తాజా దాడిలో రష్యా 8 డ్రోన్ల కూడా వాడినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. లివివ్ పట్టణంలో అయిదుగురు మృతిచెందారు. భారీ శిథిలాల కింద ప్రజలు చిక్కుకున్నారు. కీవ్లోని వెస్ట్రన్, సదరన్ జిల్లాల్లో ఎమర్జెన్సీ సర్వీసులు ఊపందుకున్నాయి. కీవ్ పట్టణంలో కూడా విద్యుత్తు సరఫరా లేదు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?