కువైట్ లో పేపర్ లెస్ ట్రాఫిక్ తాఖీదులు
- March 17, 2023
కువైట్: వచ్చే వారం నుండి ట్రాఫిక్ ఉల్లంఘన టికెట్ను ఉల్లంఘించిన వారికి పేపర్ స్లిప్కు బదులుగా మొబైల్ ఫోన్ కు మెసేజ్ ద్వారా పంపబడుతుంది. ఈ మేరకు అవేర్నెస్ డిపార్ట్మెంట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మేజర్ అబ్దుల్లా అబు అల్-హసన్ తెలిపారు. వచ్చే వారం నుండే పేపర్ ఆధారిత ఉల్లంఘనల జారీ క్రమంగా నిలిపివేయబడుతుందని పేర్కొన్నారు. అన్ని ఉల్లంఘనలను మొబైల్ యాప్ లేదా టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఎలక్ట్రానిక్గా ఉల్లంఘించిన వారికి పంపిస్తామని ప్రకటించారు. ట్రాఫిక్ పోలీసు తన పనిలో ఉపయోగించే వైర్లెస్ పరికరం ద్వారా జరిమానాను జారీ చేయనున్నారు. ఇది పేపర్లెస్ ఆఫీస్ విభాగం చొరవలో భాగమని అల్-హసన్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







