డబ్ల్యూహెచ్ఓ నేషనల్ ఇన్ఫ్లుయేంజా అవార్డును గెలుచుకున్న బహ్రెయిన్
- March 18, 2023
బహ్రెయిన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నేషనల్ ఇన్ఫ్లుయేంజా అవార్డును బహ్రెయిన్ గెలుచుకుంది. బహ్రెయిన్ నేషనల్ ఇన్ఫ్లుయేంజా సెంటర్ గత రెండు సంవత్సరాలుగా (2021-2022) సహకార కేంద్రాలతో ఇన్ఫ్లుయేంజా వైరస్ల మార్పిడి, నిఘా కార్యకలాపాలకు మద్దతుకు గుర్తింపుగా తూర్పు మధ్యధరా ప్రాంతానికి సంబంధించి ఈ అవార్డును గెలుచుకుంది. ఒమన్ సుల్తానేట్లో జరిగిన తూర్పు మధ్యధరా ప్రాంతంలోని అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సర్వైలెన్స్ నెట్వర్క్ సమావేశం ముగింపు సందర్భంగా అవార్డును ప్రకటించారు. 2011లో స్థాపించబడిన నేషనల్ ఇన్ఫ్లుయేంజా సెంటర్..2012లో ప్రపంచ ఆరోగ్య సంస్థచే ఇన్ఫ్లుయేంజా సర్వైలెన్స్ అండ్ ఎక్స్పోర్ట్ (GISRS) కోసం గ్లోబల్ నెట్వర్క్లో సభ్యునిగా చేరి విస్తృతమైన పరిశోధనలు చేసింది.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









