డబ్ల్యూహెచ్ఓ నేషనల్ ఇన్ఫ్లుయేంజా అవార్డును గెలుచుకున్న బహ్రెయిన్
- March 18, 2023
బహ్రెయిన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నేషనల్ ఇన్ఫ్లుయేంజా అవార్డును బహ్రెయిన్ గెలుచుకుంది. బహ్రెయిన్ నేషనల్ ఇన్ఫ్లుయేంజా సెంటర్ గత రెండు సంవత్సరాలుగా (2021-2022) సహకార కేంద్రాలతో ఇన్ఫ్లుయేంజా వైరస్ల మార్పిడి, నిఘా కార్యకలాపాలకు మద్దతుకు గుర్తింపుగా తూర్పు మధ్యధరా ప్రాంతానికి సంబంధించి ఈ అవార్డును గెలుచుకుంది. ఒమన్ సుల్తానేట్లో జరిగిన తూర్పు మధ్యధరా ప్రాంతంలోని అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సర్వైలెన్స్ నెట్వర్క్ సమావేశం ముగింపు సందర్భంగా అవార్డును ప్రకటించారు. 2011లో స్థాపించబడిన నేషనల్ ఇన్ఫ్లుయేంజా సెంటర్..2012లో ప్రపంచ ఆరోగ్య సంస్థచే ఇన్ఫ్లుయేంజా సర్వైలెన్స్ అండ్ ఎక్స్పోర్ట్ (GISRS) కోసం గ్లోబల్ నెట్వర్క్లో సభ్యునిగా చేరి విస్తృతమైన పరిశోధనలు చేసింది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!