కువైట్ లో కరెంటు, నీటి ఛార్జీలు 50 శాతం పంపు!
- March 20, 2023
కువైట్: కువైట్ లో కరెంటు, నీటి ఛార్జీలు 50 శాతం పెంచేందుకు రంగం సిద్ధమైంది. విద్యుత్, నీటి ఛార్జీలను 50 శాతం పెంచడానికి ఎగ్జిక్యూటివ్ అధ్యయనాన్ని విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. దీనిని త్వరలోనే జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. జాతీయ అసెంబ్లీ ఆమోదం తర్వాత తాజా పెంపు అమల్లోకి రానుంది. అయితే, పౌరులు వారి వ్యక్తిగత గృహాలకు ఈ పెరుగుదల నుండి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







