కువైట్ లో కరెంటు, నీటి ఛార్జీలు 50 శాతం పంపు!
- March 20, 2023
కువైట్: కువైట్ లో కరెంటు, నీటి ఛార్జీలు 50 శాతం పెంచేందుకు రంగం సిద్ధమైంది. విద్యుత్, నీటి ఛార్జీలను 50 శాతం పెంచడానికి ఎగ్జిక్యూటివ్ అధ్యయనాన్ని విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. దీనిని త్వరలోనే జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. జాతీయ అసెంబ్లీ ఆమోదం తర్వాత తాజా పెంపు అమల్లోకి రానుంది. అయితే, పౌరులు వారి వ్యక్తిగత గృహాలకు ఈ పెరుగుదల నుండి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









