కువైట్ లో కరెంటు, నీటి ఛార్జీలు 50 శాతం పంపు!

- March 20, 2023 , by Maagulf
కువైట్ లో కరెంటు, నీటి ఛార్జీలు 50 శాతం పంపు!

కువైట్: కువైట్ లో కరెంటు, నీటి ఛార్జీలు 50 శాతం పెంచేందుకు రంగం సిద్ధమైంది. విద్యుత్, నీటి ఛార్జీలను 50 శాతం పెంచడానికి ఎగ్జిక్యూటివ్ అధ్యయనాన్ని విద్యుత్,  నీటి మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. దీనిని త్వరలోనే జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. జాతీయ అసెంబ్లీ ఆమోదం తర్వాత తాజా పెంపు అమల్లోకి రానుంది. అయితే, పౌరులు వారి వ్యక్తిగత గృహాలకు ఈ పెరుగుదల నుండి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com