కువైట్ లో కరెంటు, నీటి ఛార్జీలు 50 శాతం పంపు!
- March 20, 2023
కువైట్: కువైట్ లో కరెంటు, నీటి ఛార్జీలు 50 శాతం పెంచేందుకు రంగం సిద్ధమైంది. విద్యుత్, నీటి ఛార్జీలను 50 శాతం పెంచడానికి ఎగ్జిక్యూటివ్ అధ్యయనాన్ని విద్యుత్, నీటి మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. దీనిని త్వరలోనే జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. జాతీయ అసెంబ్లీ ఆమోదం తర్వాత తాజా పెంపు అమల్లోకి రానుంది. అయితే, పౌరులు వారి వ్యక్తిగత గృహాలకు ఈ పెరుగుదల నుండి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!