ఖైరాన్లో నీటమునిగి ఇద్దరు భారతీయులు మృతి
- March 26, 2023
కువైట్: ఖైరాన్లో ఇద్దరు భారతీయులు నీటిలో మునిగి చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ఖైరాన్ ప్రాంతంలో కయాకింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో వారు మరణించారు. మృతులు కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన సుకేష్, పతనంతిట్టకు చెందిన జోసెఫ్ మత్తాయి (టిజో)గా గుర్తించారు. ఈ విషాదకర సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. వారిద్దరూ లులు ఎక్స్ఛేంజ్ కువైట్లో పనిచేస్తున్నారు. 44 ఏళ్ల సుకేష్ కార్పొరేట్ మేనేజర్గా పని చేస్తుండగా.. 29 ఏళ్ల టిజో అసిస్టెంట్ అకౌంట్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!







