రమదాన్ 2023: ఉమ్రా యాత్రికులకు కొత్త మార్గదర్శకాలు
- March 26, 2023
యూఏఈ: ఈ రమదాన్ లో వేలాది మంది ప్రజలు ఉమ్రా కోసం సౌదీ అరేబియాకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇటీవల ప్రకటించిన కొత్త మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. యూఏఈలో పవిత్ర మాసం ప్రారంభమయ్యే ముందు ఉమ్రా ప్యాకేజీల డిమాండ్ మూడు రెట్లు పెరిగింది. ఈ రమదాన్ ఒక్కసారి మాత్రమే ఉమ్రా చేసేందుకు పరిమితం కావాలని యాత్రికులకు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ సూచించింది. ఉమ్రా యాత్రికులు ఇప్పుడు నుసుక్ లేదా తవక్కల్నా యాప్ల ద్వారా వారసుల స్లాట్లను బుక్ చేసుకోవాలని సౌదీ అధికారులు తెలిపారు. ఉమ్రా తేదీ, సమయ స్లాట్కు కట్టుబడి ఉండాలని అధికారులు కోరారు. నిర్ణీత తేదీ, సమయాల్లో మాత్రమే ఉమ్రా చేయాలని యాత్రికులకు సూచించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!









