రమదాన్ 2023: ఉమ్రా యాత్రికులకు కొత్త మార్గదర్శకాలు
- March 26, 2023
యూఏఈ: ఈ రమదాన్ లో వేలాది మంది ప్రజలు ఉమ్రా కోసం సౌదీ అరేబియాకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇటీవల ప్రకటించిన కొత్త మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. యూఏఈలో పవిత్ర మాసం ప్రారంభమయ్యే ముందు ఉమ్రా ప్యాకేజీల డిమాండ్ మూడు రెట్లు పెరిగింది. ఈ రమదాన్ ఒక్కసారి మాత్రమే ఉమ్రా చేసేందుకు పరిమితం కావాలని యాత్రికులకు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ సూచించింది. ఉమ్రా యాత్రికులు ఇప్పుడు నుసుక్ లేదా తవక్కల్నా యాప్ల ద్వారా వారసుల స్లాట్లను బుక్ చేసుకోవాలని సౌదీ అధికారులు తెలిపారు. ఉమ్రా తేదీ, సమయ స్లాట్కు కట్టుబడి ఉండాలని అధికారులు కోరారు. నిర్ణీత తేదీ, సమయాల్లో మాత్రమే ఉమ్రా చేయాలని యాత్రికులకు సూచించింది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







