రమదాన్ 2023: ఉమ్రా యాత్రికులకు కొత్త మార్గదర్శకాలు
- March 26, 2023యూఏఈ: ఈ రమదాన్ లో వేలాది మంది ప్రజలు ఉమ్రా కోసం సౌదీ అరేబియాకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇటీవల ప్రకటించిన కొత్త మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. యూఏఈలో పవిత్ర మాసం ప్రారంభమయ్యే ముందు ఉమ్రా ప్యాకేజీల డిమాండ్ మూడు రెట్లు పెరిగింది. ఈ రమదాన్ ఒక్కసారి మాత్రమే ఉమ్రా చేసేందుకు పరిమితం కావాలని యాత్రికులకు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ సూచించింది. ఉమ్రా యాత్రికులు ఇప్పుడు నుసుక్ లేదా తవక్కల్నా యాప్ల ద్వారా వారసుల స్లాట్లను బుక్ చేసుకోవాలని సౌదీ అధికారులు తెలిపారు. ఉమ్రా తేదీ, సమయ స్లాట్కు కట్టుబడి ఉండాలని అధికారులు కోరారు. నిర్ణీత తేదీ, సమయాల్లో మాత్రమే ఉమ్రా చేయాలని యాత్రికులకు సూచించింది.
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA