రమదాన్ 2023: ఉమ్రా యాత్రికులకు కొత్త మార్గదర్శకాలు
- March 26, 2023
యూఏఈ: ఈ రమదాన్ లో వేలాది మంది ప్రజలు ఉమ్రా కోసం సౌదీ అరేబియాకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇటీవల ప్రకటించిన కొత్త మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను జారీ చేశారు. యూఏఈలో పవిత్ర మాసం ప్రారంభమయ్యే ముందు ఉమ్రా ప్యాకేజీల డిమాండ్ మూడు రెట్లు పెరిగింది. ఈ రమదాన్ ఒక్కసారి మాత్రమే ఉమ్రా చేసేందుకు పరిమితం కావాలని యాత్రికులకు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ సూచించింది. ఉమ్రా యాత్రికులు ఇప్పుడు నుసుక్ లేదా తవక్కల్నా యాప్ల ద్వారా వారసుల స్లాట్లను బుక్ చేసుకోవాలని సౌదీ అధికారులు తెలిపారు. ఉమ్రా తేదీ, సమయ స్లాట్కు కట్టుబడి ఉండాలని అధికారులు కోరారు. నిర్ణీత తేదీ, సమయాల్లో మాత్రమే ఉమ్రా చేయాలని యాత్రికులకు సూచించింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







