యూఏఈలో మిశ్రమ వాతావరణం.. ఎల్లో అలెర్ట్ జారీ
- March 27, 2023
యూఏఈ: యూఏఈలో వాతావరణం ధూళి, మేఘావృతమై ఉంటుంది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. దీని కారణంగా కొన్ని ప్రాంతాలలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఇస్తుంది. అదే సమయంలో అబుధాబిలో 31°C, దుబాయ్లో 32°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎమిరేట్స్లో వరుసగా 17°C, 20°C కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి నుండి గాలులు వీస్తాయని, ఇవి దుమ్ము, ఇసుక తుఫాన్ లకు దారీతీస్తాయని పేర్కొన్నారు. అరేబియా గల్ఫ్, ఒమన్ సముద్రంలో సముద్రం కొంచెం అల్లకల్లోలంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ అమీర్ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







