యూఏఈలో మిశ్రమ వాతావరణం.. ఎల్లో అలెర్ట్ జారీ
- March 27, 2023
యూఏఈ: యూఏఈలో వాతావరణం ధూళి, మేఘావృతమై ఉంటుంది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. దీని కారణంగా కొన్ని ప్రాంతాలలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఇస్తుంది. అదే సమయంలో అబుధాబిలో 31°C, దుబాయ్లో 32°C ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఎమిరేట్స్లో వరుసగా 17°C, 20°C కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తేలికపాటి నుండి గాలులు వీస్తాయని, ఇవి దుమ్ము, ఇసుక తుఫాన్ లకు దారీతీస్తాయని పేర్కొన్నారు. అరేబియా గల్ఫ్, ఒమన్ సముద్రంలో సముద్రం కొంచెం అల్లకల్లోలంగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







