యాత్రికులు పవిత్ర స్థలాల పవిత్రతను గౌరవించాలి: మంత్రిత్వ శాఖ
- March 27, 2023
రియాద్ : పవిత్ర మస్జీదుల సందర్శకులందరూ ఆయా ప్రదేశాల పవిత్రతను గౌరవించాలని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అదే విధంగా ఫోటోలు తీస్తున్నప్పుడు నైతికతకు కట్టుబడి ఉండాలని సూచించింది. సందర్శకులు ఫోటోలు తీయడంలో నిమగ్నమై ఉండకూడదని, సమీప ప్రాంతాలు, ప్రజలపై దృష్టి పెట్టాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఫోటోలు తీస్తున్నప్పుడుజజ వారి అనుమతి లేకుండా ఇతరులను ఫ్రేమ్లో చూపించకూడదని మంత్రిత్వ శాఖ కోరింది. సందర్శకులకు అందించబడే సేవల వ్యవస్థను నిర్ధారించడానికి రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ క్షేత్ర పర్యటనలను నిర్వహించడం గమనార్హం.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!







