యాత్రికులు పవిత్ర స్థలాల పవిత్రతను గౌరవించాలి: మంత్రిత్వ శాఖ
- March 27, 2023రియాద్ : పవిత్ర మస్జీదుల సందర్శకులందరూ ఆయా ప్రదేశాల పవిత్రతను గౌరవించాలని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. అదే విధంగా ఫోటోలు తీస్తున్నప్పుడు నైతికతకు కట్టుబడి ఉండాలని సూచించింది. సందర్శకులు ఫోటోలు తీయడంలో నిమగ్నమై ఉండకూడదని, సమీప ప్రాంతాలు, ప్రజలపై దృష్టి పెట్టాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఫోటోలు తీస్తున్నప్పుడుజజ వారి అనుమతి లేకుండా ఇతరులను ఫ్రేమ్లో చూపించకూడదని మంత్రిత్వ శాఖ కోరింది. సందర్శకులకు అందించబడే సేవల వ్యవస్థను నిర్ధారించడానికి రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ క్షేత్ర పర్యటనలను నిర్వహించడం గమనార్హం.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు