సౌదీలో విషాదం.. 20 మంది ఉమ్రా యాత్రికులు మృతి
- March 28, 2023
సౌదీ: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాసిర్ గవర్నరేట్లోని అకాబా షార్లో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ఉమ్రా యాత్రికులు మృతి చెందగా.. మరో 29 మంది ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందగానే రెడ్ క్రెసెంట్ బృందంతో సహా అత్యవసర సేవలు, ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ఘోర దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!
- పిన్ లేకుండానే UPI పేమెంట్స్..
- రేపే RBI పాలసీ నిర్ణయం..
- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్
- మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ ప్రభుత్వం









