సౌదీలో విషాదం.. 20 మంది ఉమ్రా యాత్రికులు మృతి
- March 28, 2023
సౌదీ: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాసిర్ గవర్నరేట్లోని అకాబా షార్లో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది ఉమ్రా యాత్రికులు మృతి చెందగా.. మరో 29 మంది ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందగానే రెడ్ క్రెసెంట్ బృందంతో సహా అత్యవసర సేవలు, ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ఘోర దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!







