భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి..!
- March 29, 2023
యూఏఈ: 30 ఏళ్ల వయస్సులో ఉన్న ఒక ఆసియా వ్యక్తి మంగళవారం షార్జాలోని నివాస భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన భార్య, ఇద్దరు పిల్లలను చంపినట్లు పోలీసులు తెలిపారు.ఈ మేరకు సంఘటన స్థలం నుంచి ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు ఈ ఘటన జరిగిందని షార్జా పోలీసులు తెలిపారు. పోలీసులు వెంటనే అతని ఇంటికి వెళ్లి భార్య, పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఈ సంఘటనపై విచారణ జరుపుతోంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









