భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి..!
- March 29, 2023
యూఏఈ: 30 ఏళ్ల వయస్సులో ఉన్న ఒక ఆసియా వ్యక్తి మంగళవారం షార్జాలోని నివాస భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన భార్య, ఇద్దరు పిల్లలను చంపినట్లు పోలీసులు తెలిపారు.ఈ మేరకు సంఘటన స్థలం నుంచి ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు ఈ ఘటన జరిగిందని షార్జా పోలీసులు తెలిపారు. పోలీసులు వెంటనే అతని ఇంటికి వెళ్లి భార్య, పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఈ సంఘటనపై విచారణ జరుపుతోంది.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







