భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి..!
- March 29, 2023
యూఏఈ: 30 ఏళ్ల వయస్సులో ఉన్న ఒక ఆసియా వ్యక్తి మంగళవారం షార్జాలోని నివాస భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన భార్య, ఇద్దరు పిల్లలను చంపినట్లు పోలీసులు తెలిపారు.ఈ మేరకు సంఘటన స్థలం నుంచి ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు ఈ ఘటన జరిగిందని షార్జా పోలీసులు తెలిపారు. పోలీసులు వెంటనే అతని ఇంటికి వెళ్లి భార్య, పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఈ సంఘటనపై విచారణ జరుపుతోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు