భార్య, ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి..!
- March 29, 2023
యూఏఈ: 30 ఏళ్ల వయస్సులో ఉన్న ఒక ఆసియా వ్యక్తి మంగళవారం షార్జాలోని నివాస భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన భార్య, ఇద్దరు పిల్లలను చంపినట్లు పోలీసులు తెలిపారు.ఈ మేరకు సంఘటన స్థలం నుంచి ఓ లేఖను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 5.45 గంటలకు ఈ ఘటన జరిగిందని షార్జా పోలీసులు తెలిపారు. పోలీసులు వెంటనే అతని ఇంటికి వెళ్లి భార్య, పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. షార్జా పోలీస్ జనరల్ కమాండ్ ఈ సంఘటనపై విచారణ జరుపుతోంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







