షార్జా: ఎక్స్ట్రాకో కంపెనీలో ఘనంగా ఇఫ్తార్ కార్యక్రమం
- March 31, 2023
షార్జా: పవిత్ర రమదాన్ మాసాన్ని పురస్కరించుకుని కాన్సులేట్ ఇఫ్తార్ బాక్సులను పంపిణీ చేసింది. షార్జాలోని ఎక్స్ట్రాకో కంపెనీ ప్రాంగణంలో మార్చి 30న జరిగిన ఈ కార్యక్రమంలో 1300 ఇఫ్తార్ బాక్సులను బ్లూ కాలర్ వర్కర్లకు పంపిణీ చేశారు. కమ్యూనిటీ ఔట్రీచ్ ప్రోగ్రామ్లో భాగంగా.. IBPC, అల్ అన్సారీ ఎక్స్ఛేంజ్, INDU గ్రూప్తో కలిసి కాన్సులేట్ ఇఫ్తార్ బాక్సుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో బిజేందర్ సింగ్(కాన్సుల్ MADAD & లేబర్),ఆనంద్ కుమార్ పిసిపాటి(వైస్ కాన్సుల్ లేబర్),కిషోర్ లఖాని(చైర్మన్ ఇందు గ్రూపు),వినీష్ మోహన్(జనరల్ మేనేజర్ ఎక్స్ట్రాకో ఫైబర్,అల్యూమినియం & స్టీల్),వెంకట్ రామన్(సి.ఎస్.ఆర్ కన్వీనర్ IBPC ), అబ్దుల్లా(అల్ అన్సారీ ఎక్స్చేంజి) తదితరులు పాల్గొన్నారు.


_1680262986.jpg)
_1680262994.jpg)
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









