పిస్టల్స్ దొంగిలించిన ఐదుగురు వ్యక్తులకు జైలుశిక్ష
- April 02, 2023
మనామా: బహ్రెయిన్ మరణించిన వ్యాపారవేత్త ఇంటి నుండి పిస్టల్స్ దొంగిలించిన కేసులో ఐదుగురు ఆసియా వ్యక్తులకు స్థానిక కోర్టు జైలు శిక్ష విధించారు. విశ్వసనీయ సమాచారం మేరకు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి వారెంట్ పొంది నిందితుల ఇళ్ల నుంచి పిస్టల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. విచారణలో నిందితులు తమ నేరాలను అంగీకరించారని, వారు 2013 లో మరణించిన ఒక వ్యాపారవేత్త ఇంటి నుండి పిస్టల్స్ దొంగిలించినట్లు తెలిపారని పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద మూడు పిస్టల్లు లభించగా, ఒకటి మూడో అమ్మినట్లు.. మరొకటి పాడుబడిన భవనంలో దాచిపెట్టారన్నారు. నిందితులకు జరిపిన మెడికల్ టెస్టుల్లో డ్రగ్స్ పాజిటివ్గా తేలడంతో నిందితులపై డ్రగ్స్ సంబంధిత కేసులు కూడా నమోదు చేసినట్లు బహ్రెయిన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







