వారంలో మక్కా బస్సులను ఉపయోగించిన 1.9 మిలియన్ల మంది
- April 02, 2023
మక్కా: పవిత్ర రమదాన్ మాసం మొదటి వారంలో 1.9 మిలియన్లకు పైగా ప్రజలు మక్కా బస్సులను ఉపయోగించారని రాయల్ కమిషన్ ఫర్ మక్కా సిటీ అండ్ హోలీ సైట్స్ వెల్లడించింది. మక్కా బస్సుల సగటు రోజువారీ వినియోగం సుమారుగా 271,000 మంది వినియోగదారులు అని కమిషన్ పేర్కొంది. రోజువారీ ప్రయాణాల సగటు సంఖ్య సుమారుగా 4,400 ట్రిప్పుల కంటే ఎక్కువగా ఉందన్నారు. మొదటి వారంలోపు ట్రిప్పుల విషయానికొస్తే.. ఇది 12 లేన్ల ద్వారా 31,000 కంటే ఎక్కువ ట్రిప్పులకు చేరుకుందని తెలిపారు. ‘గెస్ట్స్ ఆఫ్ గాడ్ సర్వీస్ ప్రోగ్రామ్' కార్యక్రమాల్లో మక్కా బస్సుల ప్రాజెక్ట్ ఒకటి కావడం గమనార్హం. ఇది 438 స్టాప్ స్టేషన్లు, సెంట్రల్ ఏరియా, గ్రాండ్ మస్జీదును మక్కాలోని అనేక ముఖ్యమైన ప్రదేశాలతో కలుపుతూ 400 బస్సుల ద్వారా నిర్వహించబడుతోందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే