మునిగిపోతున్న 15 మందిని రక్షించిన ఒమన్ నేవీ
- April 08, 2023
మస్కట్: ముసందమ్ గవర్నరేట్లోని సముద్రంలో సాంకేతిక లోపంతో మునిగిపోతున్న పడవలో ఉన్న 15 మందిని ఒమన్ రాయల్ నేవీ రక్షించింది. ముసందమ్ గవర్నరేట్లో ఎనిమిది మంది పౌరులు, ఏడుగురు నివాసితులతో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన పడవను రక్షించినట్లు ఒమన్ రాయల్ నేవీ వెల్లడించింది. పడవలో సాంకేతిక లోపం ఏర్పడిందని, అది సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉందని సమాచారం అందగానే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినట్లు పేర్కొంది. ఖసాబ్ అని పిలువబడే ఈ పడవను ముసందమ్ గవర్నరేట్లోని ఉమ్ అల్-ఘనామ్ ద్వీపానికి దక్షిణం నుండి ఒక నాటికల్ మైలు దూరంలో గుర్తించిన ఒమన్ రాయల్ నేవీ.. దానిని రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ బోట్ సాయంతో ముసందమ్ నేవల్ బేస్కు తరలించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







