ప్రత్యేక హోదాపై సంప్రదిపులు కొనసాగించాలని ఆదేశాలు--ఏ.పి ముఖ్యమంత్రి
- May 08, 2016
ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలపై నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలో ఈరోజు మంత్రులు, తెదేపా ముఖ్యనేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం ఇప్పటివరకు ఏం ఇచ్చిందనే దానిపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. భాజపాతో ఎలా వ్యవహరించాలనే అంశంపై చర్చించారు. వైకాపా అధినేత జగన్ ఇక్కడ దీక్షలు చేస్తే లాభం ఉండదని... దిల్లీలో చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశానికి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కళా వెంకట్రావు, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







