ప్రత్యేక హోదాపై సంప్రదిపులు కొనసాగించాలని ఆదేశాలు--ఏ.పి ముఖ్యమంత్రి
- May 08, 2016
ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలపై నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలో ఈరోజు మంత్రులు, తెదేపా ముఖ్యనేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి కేంద్రం ఇప్పటివరకు ఏం ఇచ్చిందనే దానిపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. భాజపాతో ఎలా వ్యవహరించాలనే అంశంపై చర్చించారు. వైకాపా అధినేత జగన్ ఇక్కడ దీక్షలు చేస్తే లాభం ఉండదని... దిల్లీలో చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశానికి యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కళా వెంకట్రావు, పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







