రమదాన్ 20 రోజుల్లో 22 మిలియన్ల మంది భక్తులు
- April 15, 2023
మక్కా: రమదాన్ 20 రోజుల్లో 22 మిలియన్ల మంది భక్తులు గ్రాండ్ మస్జీదులో ప్రార్థనలు రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల ప్రెసిడెన్సీ అధిపతి షేక్ డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్-సుడైస్ వెల్లడించారు. ప్రెసిడెన్సీ గ్రాండ్ మస్జీదు సందర్శకులు తమ ఆచారాలను సౌకర్యవంతంగా నిర్వహించడానికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రమదాన్ 23వ తేదీ రాత్రి గ్రాండ్ మస్జీదులో యాత్రికుల సంఖ్య 1.4 మిలియన్లకు చేరుకుందని ప్రెసిడెన్సీ పేర్కొంది. యాత్రికులకు సుమారు 57,6000 జంజామ్ వాటర్ బాటిళ్లు పంపిణీ చేశామని, స్వచ్ఛంద సేవల నుండి లబ్ధిదారుల సంఖ్య 452,000 అని పేర్కొంది. 6,800 మంది వృద్ధులు, వికలాంగులు ప్రార్థనల్లో పాల్గొన్నారని, అదే సమయంలో 6,000 కంటే ఎక్కువ మంది ఉమ్రా యాత్రికులు తత్వీఫ్ సేవల (ఉమ్రా గైడ్ సేవలు) నుండి ప్రయోజనం పొందారని తెలిపారు.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..







