రమదాన్ 20 రోజుల్లో 22 మిలియన్ల మంది భక్తులు
- April 15, 2023
మక్కా: రమదాన్ 20 రోజుల్లో 22 మిలియన్ల మంది భక్తులు గ్రాండ్ మస్జీదులో ప్రార్థనలు రెండు పవిత్ర మస్జీదుల వ్యవహారాల ప్రెసిడెన్సీ అధిపతి షేక్ డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్-సుడైస్ వెల్లడించారు. ప్రెసిడెన్సీ గ్రాండ్ మస్జీదు సందర్శకులు తమ ఆచారాలను సౌకర్యవంతంగా నిర్వహించడానికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రమదాన్ 23వ తేదీ రాత్రి గ్రాండ్ మస్జీదులో యాత్రికుల సంఖ్య 1.4 మిలియన్లకు చేరుకుందని ప్రెసిడెన్సీ పేర్కొంది. యాత్రికులకు సుమారు 57,6000 జంజామ్ వాటర్ బాటిళ్లు పంపిణీ చేశామని, స్వచ్ఛంద సేవల నుండి లబ్ధిదారుల సంఖ్య 452,000 అని పేర్కొంది. 6,800 మంది వృద్ధులు, వికలాంగులు ప్రార్థనల్లో పాల్గొన్నారని, అదే సమయంలో 6,000 కంటే ఎక్కువ మంది ఉమ్రా యాత్రికులు తత్వీఫ్ సేవల (ఉమ్రా గైడ్ సేవలు) నుండి ప్రయోజనం పొందారని తెలిపారు.
తాజా వార్తలు
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!







