అబుధాబిలో రెస్టారెంట్ల కోసం $100M ఫండ్
- April 20, 2023
యూఏఈ: అగ్రశ్రేణి గ్లోబల్ రెస్టారెంట్ బ్రాండ్లను ఆకర్షించడంలో సహాయపడటానికి అబుధాబి $100 మిలియన్ల క్యులినరీ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇది ఎమిరేట్లో నివసించడానికి, పని చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఉపయోగపడుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం - అబుధాబి (డిసిటి అబుధాబి) తెలిపింది. ఈ ఫండ్ ద్వారా రంగానికి రిక్రూట్మెంట్, శిక్షణ, సిబ్బందికి సహాయం చేయడానికి కలినరీ పాఠశాలను నిర్మించడానికి, స్థాపించడానికి తోడ్పడుతుందని ప్రభుత్వ సంస్థ తెలిపింది. ఆహార భద్రతపై దృష్టి సారించే రెండు కొత్త డిగ్రీ ప్రోగ్రామ్లను ప్రవేశపెడుతుందని పేర్కొంది. కొత్త అబుధాబి క్యులినరీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ స్థానిక ఆస్తి భాగస్వాములతో సహ-పెట్టుబడి చేస్తుందని, అబుధాబి మార్కెట్లోకి ప్రవేశించడానికి అగ్రశ్రేణి చెఫ్లు, రెస్టారెంట్లు, క్యులినరీ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తుందని డిసిటి అబుధాబి తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









