అబుధాబిలో రెస్టారెంట్ల కోసం $100M ఫండ్
- April 20, 2023
యూఏఈ: అగ్రశ్రేణి గ్లోబల్ రెస్టారెంట్ బ్రాండ్లను ఆకర్షించడంలో సహాయపడటానికి అబుధాబి $100 మిలియన్ల క్యులినరీ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇది ఎమిరేట్లో నివసించడానికి, పని చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఉపయోగపడుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం - అబుధాబి (డిసిటి అబుధాబి) తెలిపింది. ఈ ఫండ్ ద్వారా రంగానికి రిక్రూట్మెంట్, శిక్షణ, సిబ్బందికి సహాయం చేయడానికి కలినరీ పాఠశాలను నిర్మించడానికి, స్థాపించడానికి తోడ్పడుతుందని ప్రభుత్వ సంస్థ తెలిపింది. ఆహార భద్రతపై దృష్టి సారించే రెండు కొత్త డిగ్రీ ప్రోగ్రామ్లను ప్రవేశపెడుతుందని పేర్కొంది. కొత్త అబుధాబి క్యులినరీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ స్థానిక ఆస్తి భాగస్వాములతో సహ-పెట్టుబడి చేస్తుందని, అబుధాబి మార్కెట్లోకి ప్రవేశించడానికి అగ్రశ్రేణి చెఫ్లు, రెస్టారెంట్లు, క్యులినరీ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తుందని డిసిటి అబుధాబి తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..
- కెనడా విదేశాంగ మంత్రితో సయ్యద్ బదర్ కీలక చర్చలు..!!
- కువైట్ లో అనధికార వాహన స్టిక్కర్లపై హెచ్చరిక..!!
- సౌక్ వాకిఫ్లో మ్యాంగో ఫెస్టివల్ పునఃప్రారంభం..!!
- రాస్ అల్ ఖైమాలో విషాదం..పరీక్షలకు వెళ్తుండగా టీనేజర్ మృతి..!!
- బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- పవిత్ర కాబాలో వార్షిక వేడుక..ఊద్ నూనె, జమ్జమ్, గులాబీ నీటితో క్లీనింగ్..!!
- 46 ఇంజనీరింగ్ వృత్తులలో 30% సౌదీకరణ..!!







