సుల్తాన్ హైతం బిన్ తారిక్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
- April 23, 2023
మస్కట్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈద్ అల్ ఫితర్ శుభ సందర్భంగా హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు, ఒమన్ సుల్తానేట్ ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలోని 200 మిలియన్ల మంది ముస్లింలు ఉత్సాహంగా జరుపుకునే ఈద్ అల్ ఫితర్ పండుగ దానితో పాటు భక్తి, కరుణ, సేవ సార్వత్రిక సందేశాన్ని తీసుకువస్తుందని సుల్తాన్ హైతామ్కు తన వ్యక్తిగత లేఖలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సంవత్సరం భారతదేశం అధ్యక్షతన జరిగిన G-20 లో ఒమన్ సుల్తానేట్ పాల్గొనడం ద్వారా ఇరు దేశాల మధ్య స్నేహ బంధాలను బలోపేతం చేసిందన్నారు.
తాజా వార్తలు
- ట్రంప్ నిర్ణయం..ఇరాన్ దాడులు 10 రోజులు వాయిదా
- ఇరాన్ పై అమెరికాకు నాటో మద్దతు.. కీలక ప్రకటన
- యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- ఇబ్రి నీట మునిగి ఇద్దరు ఒమన్ మహిళలు మృతి..!!
- జీసీసీకి ఫుడ్ సఫ్లై..ప్రధాని మోదీతో లూలూ ఛైర్మన్ భేటీ..!!
- గ్రీన్ లేన్ల యాక్టివేట్ కు జీసీసీ చర్యలు..!!
- హమద్ బిన్ ఖలీఫా మెడికల్ సిటీ రూట్స్ లో మార్పులు..!!
- సౌదీ అరేబియాలో 22.1% పెరిగి నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం









