సూడాన్ నుండి కువైట్ పౌరుల అత్యవసర తరలింపు
- April 23, 2023
కువైట్: హింసాత్మకంగా ఉన్న సూడాన్ నుండి కువైట్ పౌరులను విదేశాంగ మంత్రిత్వ శాఖ అత్యవసరంగా తరలించిందని కువైట్ విదేశాంగ మంత్రి షేక్ సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబాహ్ తెలిపారు. స్వదేశానికి తిరిగి రావడానికి ముందే సౌదీ అరేబియాలోని జెద్దా చేరుకున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో సూడాన్లోని కువైట్ రాయబారి డాక్టర్ ఫహద్ అల్-దాఫిరి, ఎంబసీ సిబ్బంది చేసిన కృషిని ఆయన అభినందించారు. కువైట్ల తరలింపునకు సహకరించిన సౌదీ, సూడాన్ అధికారులకు కువైట్ విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









