సూడాన్ నుండి కువైట్ పౌరుల అత్యవసర తరలింపు
- April 23, 2023
కువైట్: హింసాత్మకంగా ఉన్న సూడాన్ నుండి కువైట్ పౌరులను విదేశాంగ మంత్రిత్వ శాఖ అత్యవసరంగా తరలించిందని కువైట్ విదేశాంగ మంత్రి షేక్ సలేం అబ్దుల్లా అల్-జాబర్ అల్-సబాహ్ తెలిపారు. స్వదేశానికి తిరిగి రావడానికి ముందే సౌదీ అరేబియాలోని జెద్దా చేరుకున్నారని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో సూడాన్లోని కువైట్ రాయబారి డాక్టర్ ఫహద్ అల్-దాఫిరి, ఎంబసీ సిబ్బంది చేసిన కృషిని ఆయన అభినందించారు. కువైట్ల తరలింపునకు సహకరించిన సౌదీ, సూడాన్ అధికారులకు కువైట్ విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







