అల్ మక్తూమ్ బ్రిడ్జ్ పాక్షికంగా మూసివేత
- April 30, 2023
దుబాయ్: అల్ మక్తూమ్ వంతెనను మే 13 వరకు పాక్షికంగా మూసివేస్తున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. అయితే, మూసివేతకు గల కారణాన్ని అధికార యంత్రాంగం పేర్కొనలేదు. అర్ధరాత్రి 12:00 గంటల నుండి తెల్లవారుజామున 5:00 గంటల వరకు వారానికి ఆరు రోజులు వంతెన మూసివేయబడుతుందని.. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ఆర్టీఏ కోరింది. ఇటీవల ప్రధాన నిర్వహణ పనుల కారణంగా ఏప్రిల్ 17 నుండి 5 వారాల పాటు ఫ్లోటింగ్ బ్రిడ్జిని రెండు వైపులా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ఆర్టీఏ సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలు: అల్ గర్హౌద్ వంతెన, బిజినెస్ బే బ్రిడ్జ్, అల్ షిందఘ టన్నెల్, ఇన్ఫినిటీ బ్రిడ్జ్.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









