కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించని ఏడు కంపెనీలపై చర్యలు

- May 02, 2023 , by Maagulf
కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించని ఏడు కంపెనీలపై చర్యలు

మస్కట్: చట్టబద్ధంగా పేర్కొన్న తేదీలోగా వేతనాలు చెల్లించనందుకు ఏడు కంపెనీలను కార్మిక మంత్రిత్వ శాఖ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. కార్మిక చట్టంలోని ఆర్టికల్ (51)ని ఉల్లంఘించినందుకు ఏడు కంపెనీలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడ్మినిస్ట్రేషన్‌కు సూచించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. చట్టబద్ధంగా పేర్కొన్న తేదీలో వేతనాలు చెల్లించడంలో ఆయా కంపెనీలు విఫలం కావడంతో చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com