కువైట్ లో భారతీయ జంట సూసైడ్?

- May 05, 2023 , by Maagulf
కువైట్ లో భారతీయ జంట సూసైడ్?

కువైట్: సాల్మియా ప్రాంతంలోని తమ అపార్ట్‌మెంట్‌లో భారతీయ దంపతులు శవమై కనిపించారు. కేరళకు చెందిన సైజు సైమన్ దంపతులు గురువారం ఉదయం సాల్మియాలోని తమ అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించారని పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం.. వ్యక్తి తన అపార్ట్‌మెంట్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్‌మెంట్ లోపల అతని భార్య మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య పాఠశాలలో పనిచేస్తోంది. ఈ జంటకు ఏడాది క్రితం వివాహమైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com