మహ్జూజ్ డ్రా: 1 మిలియన్ దిర్హామ్లను గెలుచుకున్న భారతీయ ప్రవాసులు
- May 10, 2023
యూఏఈ: భారతీయ ప్రవాసుడు సుమైర్(36) 2020లో కోవిడ్-19 సమయంలో ఉద్యోగం కోల్పోయాడు. అంతకుముందు ఆరేళ్ల నుంచి యూఏఈలో నివసిస్తున్నారు. ఇప్పుడు, అదృష్టం అతని తలుపు తట్టింది. మహ్జూజ్ డ్రా లో అతను లక్షాధికారి అయ్యాడు. ప్రస్తుతం అతను ఖతార్ లో చమురు, గ్యాస్ కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నారు. తన బహుమతి మొత్తంలో కొంత భాగాన్ని ఇళ్లు కొనుగోలుకు వెచ్చిస్తానని, కొంద మొత్తాన్ని చారిటీలకు ఇస్తానన్నారు.
ఖతార్లోని మరో భారతీయ ప్రవాసుడు తాజా డ్రాలో రాఫిల్ బహుమతిని గెలుచుకున్నాడు. మెకానికల్ ఇంజనీర్ అయిన షహబాజ్ తొమ్మిదో గ్యారంటీ మిలియనీర్ అయ్యాడు. అతను రెండు సంవత్సరాలుగా మహ్జూజ్లో పాల్గొంటున్నాడు. "నేను నా స్నేహితులతో కలిసి ఆన్లైన్లో లైవ్ డ్రాను చూశాను. స్క్రీన్పై నా పేరు చూడగానే ఎగిరిపోయాను" అని షాహబాజ్ చెప్పారు.
తాజా వార్తలు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!
- 100% సామర్థ్యంతో కువైట్ బ్యాంకులు రన్..!!
- దుబాయ్ లో 48 గంటల్లో ఐరిష్ క్రిమినల్ గ్యాంగ్ మెంబర్ అరెస్టు..!!
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..









