కార్డ్బోర్డ్, స్క్రాప్ ఇనుము ఎగుమతిపై నిషేధం
- May 17, 2023
కువైట్: కార్డ్బోర్డ్ పేపర్ వ్యర్థాలను ఎగుమతి చేయడంపై నిషేధం విధిస్తూ కువైట్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రి మొహమ్మద్ అల్-ఐబాన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఆరు నెలల పాటు అమలులో ఉంటుందని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతకుముందు, స్థానిక మార్కెట్లో ముడి పదార్థాల స్థిరమైన సరఫరాను నిర్వహించడానికి.. ఇతర అవసరాల కోసం వాటిని రీసైకిల్ చేయడానికి స్క్రాప్ ఇనుము ఎగుమతిని సైతం నిషేధించాలని మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







