PIRLS అధ్యయనం: రాణించిన బహ్రెయిన్ విద్యార్థులు
- May 17, 2023
బహ్రెయిన్ : ఇంటర్నేషనల్ రీడింగ్ లిటరసీ స్టడీలో (PIRLS 2021) బహ్రెయిన్ విద్యార్థులు రాణించారు. వారి విద్యా సగటు 458 పాయింట్లకు పెరిగింది. ఇది 2016లో మునుపటి ఫలితాలతో పోలిస్తే 12 పాయింట్ల పెరగడం గమనార్హం. కింగ్డమ్లోని 119 ప్రభుత్వ పాఠశాలలు, 67 ప్రైవేట్ పాఠశాలల నుండి 5,251 మంది నాల్గవ తరగతి విద్యార్థులు పాల్గొన్న ఒక అధ్యయనంలో బహ్రెయిన్ మూడవ అరబ్ దేశంగా.. ప్రపంచంలో 45వ స్థానంలో నిలిచింది. ఈ అంతర్జాతీయ పరీక్షలో బహ్రెయిన్ విద్యార్థులు సాధించిన ఈ విశిష్ట ఫలితాల పట్ల విద్యాశాఖ మంత్రి డాక్టర్ మహమ్మద్ బిన్ ముబారక్ జుమా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అరబిక్, ఇంగ్లీషులో చదవడం, రాయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలకు సంబంధించిన విద్యా సేవలను అన్ని స్థాయిలలో అభివృద్ధి చేయడానికి విద్యా మంత్రిత్వ శాఖ ప్రయత్నాలను మంత్రి ప్రశంసించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







