ఒమన్లో దొంగతనం, విధ్వంసానికి పాల్పడిన 12 మందిని అరెస్ట్
- May 17, 2023
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ డబ్బు దొంగిలించారనే ఆరోపణలపై నలుగురు పౌరులను అరెస్టు చేసింది. దొంగతనం, విధ్వంసానికి పాల్పడినందుకు 11 మంది ప్రవాసులను మస్కట్ గవర్నరేట్లో అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు.
సుర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో దొంగిలించారని, అలాగే సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని పలు వాణిజ్య సంస్థల దుకాణాల నుంచి ఎలక్ట్రికల్ కేబుల్స్ దొంగిలించారని ఆర్ఓపి తెలిపింది. మరొక సంఘటనలో మస్కట్ గవర్నరేట్లోని రాయల్ ఒమన్ పోలీసులు 11 మంది ఆసియా జాతీయులను విధ్వంసం, దొంగతనం ఆరోపణలపై అరెస్టు చేశారు. వారు అల్ మబేలా ప్రాంతంలో విద్యుత్ తీగలు, వైర్లను కత్తిరించి దొంగిలించారని.. పైన పేర్కొన్న నిందితులందరిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









