ఒమన్లో దొంగతనం, విధ్వంసానికి పాల్పడిన 12 మందిని అరెస్ట్
- May 17, 2023
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ డబ్బు దొంగిలించారనే ఆరోపణలపై నలుగురు పౌరులను అరెస్టు చేసింది. దొంగతనం, విధ్వంసానికి పాల్పడినందుకు 11 మంది ప్రవాసులను మస్కట్ గవర్నరేట్లో అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు.
సుర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో దొంగిలించారని, అలాగే సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని పలు వాణిజ్య సంస్థల దుకాణాల నుంచి ఎలక్ట్రికల్ కేబుల్స్ దొంగిలించారని ఆర్ఓపి తెలిపింది. మరొక సంఘటనలో మస్కట్ గవర్నరేట్లోని రాయల్ ఒమన్ పోలీసులు 11 మంది ఆసియా జాతీయులను విధ్వంసం, దొంగతనం ఆరోపణలపై అరెస్టు చేశారు. వారు అల్ మబేలా ప్రాంతంలో విద్యుత్ తీగలు, వైర్లను కత్తిరించి దొంగిలించారని.. పైన పేర్కొన్న నిందితులందరిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







