ఒమన్లో దొంగతనం, విధ్వంసానికి పాల్పడిన 12 మందిని అరెస్ట్
- May 17, 2023
మస్కట్: సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ పోలీస్ కమాండ్ డబ్బు దొంగిలించారనే ఆరోపణలపై నలుగురు పౌరులను అరెస్టు చేసింది. దొంగతనం, విధ్వంసానికి పాల్పడినందుకు 11 మంది ప్రవాసులను మస్కట్ గవర్నరేట్లో అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు.
సుర్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో దొంగిలించారని, అలాగే సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లోని పలు వాణిజ్య సంస్థల దుకాణాల నుంచి ఎలక్ట్రికల్ కేబుల్స్ దొంగిలించారని ఆర్ఓపి తెలిపింది. మరొక సంఘటనలో మస్కట్ గవర్నరేట్లోని రాయల్ ఒమన్ పోలీసులు 11 మంది ఆసియా జాతీయులను విధ్వంసం, దొంగతనం ఆరోపణలపై అరెస్టు చేశారు. వారు అల్ మబేలా ప్రాంతంలో విద్యుత్ తీగలు, వైర్లను కత్తిరించి దొంగిలించారని.. పైన పేర్కొన్న నిందితులందరిపై చట్టపరమైన ప్రక్రియలు పూర్తయినట్లు ఒమన్ పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







