నేటి నుంచి కాశ్మీర్‌లో జి-20 సమావేశాలు

- May 22, 2023 , by Maagulf
నేటి నుంచి కాశ్మీర్‌లో జి-20 సమావేశాలు

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌లో సోమవారం నుంచి జి20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 24 వరకు గుల్‌మార్గ్‌ పట్టణంలోని జి20 సదస్సు జరగనుంది. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకొని క్షణ్ణంగా తనిఖీలు నిర్విహించాయి.గుల్‌మార్గ్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com