కువైట్ విద్యా మంత్రితో భారత రాయబారి కీలక భేటీ

- May 24, 2023 , by Maagulf
కువైట్ విద్యా మంత్రితో భారత రాయబారి కీలక భేటీ

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ సైకా ఈరోజు విద్యాశాఖ మంత్రి డాక్టర్ హమద్ అబ్దుల్‌వహాబ్ హమద్ అల్-అద్వానీని కలిశారు. ఉన్నత విద్యా రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, కువైట్‌లోని భారతీయ నిపుణులకు సంబంధించిన సమస్యలతో సహా పలు అంశాలపై రాయబారి మంత్రితో చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com