కువైట్ విద్యా మంత్రితో భారత రాయబారి కీలక భేటీ
- May 24, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ సైకా ఈరోజు విద్యాశాఖ మంత్రి డాక్టర్ హమద్ అబ్దుల్వహాబ్ హమద్ అల్-అద్వానీని కలిశారు. ఉన్నత విద్యా రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, కువైట్లోని భారతీయ నిపుణులకు సంబంధించిన సమస్యలతో సహా పలు అంశాలపై రాయబారి మంత్రితో చర్చించారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









