ఆఫ్ఘనిస్తాన్లో 5.9 తీవ్రతతో భూకంపం.. భారత్, పాకిస్థాన్లో ప్రకంపనలు..!
- May 28, 2023
యూఏఈ: యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఆదివారం (మే 28) ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావం భారత్ లోని శ్రీనగర్, పూంచ్ సహా కాశ్మీర్ లోయతో పాటు పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. కొన్ని భారతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఆదివారం ఉదయం ఢిల్లీ, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలలో కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు కొనసాగాయి.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







