ఆఫ్ఘనిస్తాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. భారత్, పాకిస్థాన్‌లో ప్రకంపనలు..!

- May 28, 2023 , by Maagulf
ఆఫ్ఘనిస్తాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. భారత్, పాకిస్థాన్‌లో ప్రకంపనలు..!

యూఏఈ: యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఆదివారం (మే 28) ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.  దీని ప్రభావం భారత్ లోని శ్రీనగర్, పూంచ్ సహా కాశ్మీర్ లోయతో పాటు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో కూడా ప్రకంపనలు సంభవించాయి. కొన్ని భారతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఆదివారం ఉదయం ఢిల్లీ, పంజాబ్,  హర్యానాలోని కొన్ని ప్రాంతాలలో కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు కొనసాగాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com