ఆఫ్ఘనిస్తాన్లో 5.9 తీవ్రతతో భూకంపం.. భారత్, పాకిస్థాన్లో ప్రకంపనలు..!
- May 28, 2023
యూఏఈ: యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఆదివారం (మే 28) ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావం భారత్ లోని శ్రీనగర్, పూంచ్ సహా కాశ్మీర్ లోయతో పాటు పాకిస్థాన్లోని ఇస్లామాబాద్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. కొన్ని భారతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఆదివారం ఉదయం ఢిల్లీ, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలలో కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు కొనసాగాయి.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







