మస్కట్లో 49 మంది మహిళా కార్మికులు అరెస్ట్..!
- May 29, 2023
మస్కట్: కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు మస్కట్ గవర్నరేట్లో 50 మందికి పైగా పురుష, మహిళా కార్మికులను అరెస్టు చేశారు. రాయల్ ఒమన్ పోలీసు (ROP) సహకారంతో కార్మిక మంత్రిత్వ శాఖ విలాయత్ ఆఫ్ సీబ్లో లైసెన్స్ లేని పని చేసే ప్రైవేట్ ఇళ్ల కోసం తనిఖీ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. కార్మిక చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన 49 మంది మహిళా కార్మికులు, 4 మంది పురుష కార్మికులను మంత్రిత్వ శాఖ అరెస్టు చేసింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- రియాద్లో ఘనంగా ‘ఇండియా ఉత్సవ్’..
- ఆగస్టు 31న ‘యాక్సిడెంట్-ఫ్రీ డే’..
- తెలంగాణ లో కొత్తగా TG SAFE
- అబుదాబి ఫాల్కన్ వేలం.. Dh250,000కు వైట్ ఫాల్కన్ సేల్..!!
- సౌదీ అరేబియాలో 89 శాతానికి గేమింగ్ లేటెన్సీ..!!
- వినియోగదారుల పరిరక్షణకు ఒమన్ సీపీఏ కీలక చర్యలు..!!
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త లైసెన్సింగ్ నిబంధనలు..!!
- ఫార్ములా-1.. మలేసియాకు గల్ఫ్ ఎయిర్ ప్రత్యేక ఛార్జీలు..!!
- ఏఐలో దూసుకెళ్తున్న ఖతార్.. ప్రపంచ బ్యాంకు నివేదికలో వెల్లడి..!!
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం







