ఒమన్లో గ్యాస్ లీక్ ప్రమాదం..ఒకరు మృతి
- May 30, 2023
మస్కట్: మస్కట్ గవర్నరేట్లో రవాణా వాహనానికి జరిగిన ప్రమాదంలో లిక్విఫైడ్ గ్యాస్ లీకేజీ అయి డ్రైవర్ మరణించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) తెలిపారు. “ఖురయ్యత్ సుర్ హైవేలోని దబాబ్ ప్రాంతంలో ద్రవీకృత వాయువును రవాణా చేసే ట్యాంక్ కు ప్రమాదం జరిగింది. దీని ఫలితంగా గ్యాస్ లీకేజీ జరిగి ట్యాంక్ డ్రైవర్ మరణించాడు." అని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇరువైపులా ట్రాఫిక్ను నిలిపివేశారు. ట్రాఫిక్ ను దబాబ్ ప్రాంతంలోని అంతర్గత రహదారిపైకి మళ్లించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









