పీఏసీఐ సిబ్బంది పేరుతో ఫేక్ కాల్స్.. హెచ్చరిక జారీ

- June 03, 2023 , by Maagulf
పీఏసీఐ సిబ్బంది పేరుతో ఫేక్ కాల్స్.. హెచ్చరిక జారీ

కువైట్: పౌరులు, ప్రవాసులు కోసం పౌర సమాచారం కోసం పబ్లిక్ అథారిటీ(పీఏసీఐ) హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల PACI సిబ్బందిగా నటిస్తూ కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి కాల్స్ పట్ల పౌరులు, ప్రవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. PACI సిబ్బంది పేరుతో కాల్స్ చేసి పౌరులు, నివాసితుల వ్యక్తిగత డేటాను అభ్యర్థించే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పీఏసఐ అటువంటి డేటాను ఫోన్ ద్వారా అభ్యర్థించదని ఒక ప్రకటనలో తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com