పీఏసీఐ సిబ్బంది పేరుతో ఫేక్ కాల్స్.. హెచ్చరిక జారీ
- June 03, 2023
కువైట్: పౌరులు, ప్రవాసులు కోసం పౌర సమాచారం కోసం పబ్లిక్ అథారిటీ(పీఏసీఐ) హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల PACI సిబ్బందిగా నటిస్తూ కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి కాల్స్ పట్ల పౌరులు, ప్రవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. PACI సిబ్బంది పేరుతో కాల్స్ చేసి పౌరులు, నివాసితుల వ్యక్తిగత డేటాను అభ్యర్థించే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పీఏసఐ అటువంటి డేటాను ఫోన్ ద్వారా అభ్యర్థించదని ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!









