పీఏసీఐ సిబ్బంది పేరుతో ఫేక్ కాల్స్.. హెచ్చరిక జారీ
- June 03, 2023కువైట్: పౌరులు, ప్రవాసులు కోసం పౌర సమాచారం కోసం పబ్లిక్ అథారిటీ(పీఏసీఐ) హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల PACI సిబ్బందిగా నటిస్తూ కొన్ని ఫేక్ కాల్స్ వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి కాల్స్ పట్ల పౌరులు, ప్రవాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. PACI సిబ్బంది పేరుతో కాల్స్ చేసి పౌరులు, నివాసితుల వ్యక్తిగత డేటాను అభ్యర్థించే కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పీఏసఐ అటువంటి డేటాను ఫోన్ ద్వారా అభ్యర్థించదని ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్