మత్తు పానీయాలు తయారీ.. ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- June 04, 2023బహ్రెయిన్: బుదయ్యలోని ఒక నివాసంలో మత్తు పానీయాల తయారు చేస్తున్న 29, 32 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు వ్యక్తులను బహ్రెయిన్ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ అరెస్టులను ధృవీకరించింది. అనుమానితులను ఆసియా జాతీయత అని వెల్లడించింది. అధికారులకు అందిన సమాచారం మేరకు విచారణ జరిపి అరెస్టు చేశారు. అధికారులు దాడులు నిర్వహించి నిందితులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సంఘటన స్థలం నుంచి మద్యం తయారీ ప్రక్రియకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్లతో సహా అక్రమ పానీయాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్