అబుధాబిలో 95% తగ్గిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం
- June 06, 2023
అబుధాబి: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించిన మొదటి సంవత్సరంలోనే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగంలో 95 శాతం వరకు తగ్గుదల కనిపించిందని ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ - అబుధాబి (EAD) ప్రకటించింది. నిషేధం వల్ల 172 మిలియన్లకు పైగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు పర్యావరణంలోకి రాకుండా నిరోధించబడ్డాయని EAD ధృవీకరించింది. నిషేధం విధించిన జూన్ 1 నుండి ఇప్పటి వరకు ప్రతిరోజూ 450,000 సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్లు సేవ్ చేయబడ్డాయి. అబుధాబి ఎమిరేట్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, సుస్థిరత మరియు రీసైక్లింగ్ సంస్కృతిని పెంపొందించే చర్యగా EAD 2020లో తన సమగ్ర సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పాలసీని ప్రారంభించిందని ఈఏడీ సెక్రటరీ జనరల్ డాక్టర్ షైఖా సలేం అల్ ధాహెరి తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







