మానవ అక్రమ రవాణాకు చెక్: బహ్రెయిన్-అమెరికా మధ్య ఒప్పందం
- June 11, 2023
బహ్రెయిన్: వ్యక్తుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉద్దేశించిన అవగాహన ఒప్పందం (ఎంఓయు)పై బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా, యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ సంతకం చేశారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసులను సమర్థవంతంగా గుర్తించడం, దర్యాప్తు చేయడం మరియు విచారించడం కోసం కీలకమైన సమాచారాన్ని మార్పిడి చేసుకునేందుకు ఒప్పందం వీలు కల్పిస్తుంది. దీంతోపాటు ఇది బాధితుల రక్షణ, సహాయాన్ని అందిస్తుంది. అదే సమయంలో శిక్షణ కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, సెమినార్లు మరియు వర్క్షాప్లు వ్యక్తుల అక్రమ రవాణా సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెడుతుంది. అంతర్గత మంత్రి షేక్ రషీద్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పర్యటన సందర్భంగా సంతకం జరిగింది.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









